Breaking News, Machilipatnam, Krishna District, Andhra Pradesh, India
*మచిలీపట్నంలో ఎసీబీ రైడ్స్ కలకలం..*
రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సివిల్ సప్లయిస్ డీటీ
అవనిగడ్డకు చెందిన ఓ మిల్లులో అధిక నిల్వలు ఉన్నాయని డిమాండ్..
మిల్లు యజమాని వినయ్ ఫిర్యాదుతో దాడి చేసిన ఎసీబీ అధికారులు
పట్టుబడ్డ డీటీని ఎసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్న ఎసీబీ ASP స్నేహిత.