logo

Breaking News, Machilipatnam, Krishna District, Andhra Pradesh, India

*మచిలీపట్నంలో ఎసీబీ రైడ్స్ కలకలం..*

రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సివిల్ సప్లయిస్ డీటీ

అవనిగడ్డకు చెందిన ఓ మిల్లులో అధిక నిల్వలు ఉన్నాయని డిమాండ్..

మిల్లు యజమాని వినయ్ ఫిర్యాదుతో దాడి చేసిన ఎసీబీ అధికారులు

పట్టుబడ్డ డీటీని ఎసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్న ఎసీబీ ASP స్నేహిత.

1
195 views